చెన్నై మీద మ్యాచ్ ఓడిపోయి గుజరాత్ కి వెళ్లిన ముంబై ఇండియన్స్ ఈరోజు ఎలా అయినా గెలిచి విన్నింగ్ స్ట్రీక్ ను ప్రారంభిస్తుంది అనుకుంటే రెండో మ్యాచ్ కూడా దేవుడికే ఇచ్చేసింది. గుజరాత్ విసిరిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక 6వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసి 36 పరుగుల తేడాతో జీటీకి విజయాన్ని అప్పగించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో అంతా గుజరాత్ కి అనుకూలంగానే జరిగిన మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.